కమిషనర్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు

451చూసినవారు
కమిషనర్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ పరిధిలోని ఎంజీఎం మైదానం తదితరచోట్ల పారిశుద్ధ్య పనులను మున్సిపల్ కమిషనర్ డాక్టర్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా ఎంజీఎం మైదానంలో రేకుల షెడ్లను తొలగించారు. దీంతో మున్సిపల్ కమిషనర్ జెసిబి సహాయంతో మైదానంలో చదును పనులు చేపట్టారు. అనంతరం మైదానంలో ఇరువైపులా ఉన్న ముళ్ళ కంపలను, పిచ్చి మొక్కలను మున్సిపల్ కార్మికుల సహాయంతో తొలగించారు.

ట్యాగ్స్ :