సాయిబాబాకు విశేష పూజలు

64చూసినవారు
సాయిబాబాకు విశేష పూజలు
హిందూపురం పట్టణంలోని నానెప్పనగర్ లోని షిర్డీసాయి బాబా దేవాలయంలో గురువారం స్వామికి తేజహారతి, అభిషేకార్చనలు, సాయినామస్త్రోత్ర పారాయణం, మధ్యాహ్న హారతి, విశేష పూజలు చేశారు. అనంతరం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో 700 మంది భక్తులు పాల్గొన్నారు. కార్యక్ర మంలో ఆలయ అధ్యక్షుడు రంగస్వామి, మేనేజింగ్ ట్రస్టీ వేణుగోపాల్, సభ్యుడు గొల్లన్న పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్