ఆలయాన్ని సందర్శించిన సబ్ కలెక్టర్లు

74చూసినవారు
ఆలయాన్ని సందర్శించిన సబ్ కలెక్టర్లు
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన లేపాక్షి దుర్గా వీరభద్రస్వామి ఆలయాన్ని సోమవారం ఆరు మంది ఐఎఎస్ సబ్ కలెక్టర్లు సందర్శించారు. ఆలయ అర్చకులు నరసింహశర్మ, శ్రీనివాసరావులు ఆలయ చరిత్రను వివరించారు. ఏడు శిరస్సుల నాగేంద్రుడు, అర్ధాంతరంగా ఆగిన కళ్యాణమండపం, సీతాదేవిపాదం, వేలాడే స్థంభం, నాట్యమండపాన్ని సందర్శించి సంతోషం వ్యక్తం చేశారు. ఆ నాటి శిల్పుల నైపుణ్యాన్ని కొనియాడారు.

సంబంధిత పోస్ట్