శ్మశాన వాటిక స్థలం కోసం వినతిపత్రం

60చూసినవారు
శ్మశాన వాటిక స్థలం కోసం వినతిపత్రం
ఎన్పీ కుంట మండలం తిమ్మమ్మ మర్రిమాను గ్రామపంచాయతీలోని దిగువ గుటుబైలు గ్రామంలో శ్మశాన వాటిక లేకపోవడంతో గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని బీజేపీ నేత జయ రాములు శుక్రవారం అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది, ఎంపీడీవోకు వినతి పత్రం అందజేసి సమస్య వివరించారు.

సంబంధిత పోస్ట్