రామాలయ నిర్మాణానికి విరాళం

78చూసినవారు
రామాలయ నిర్మాణానికి విరాళం
నల్లచెరువు మండల కేంద్రంలో రామాలయ నిర్మాణానికి మండలానికి చెందిన పులి నారాయణ మంగళవారం రూ. 5 వేలు విరాళం అందించినట్లు ఆలయ కమిటీ సభ్యులు వెంకటనారాయణ, వేమయ్య తెలిపారు. స్థానిక షిర్డీసాయిబాబా ఆలయంలో వాచ్ మెన్ గా పనిచేస్తున్న పులి నారాయణ ఆలయ నిర్మాణానికి సహకరించిందుకు వారు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్