ట్రాఫిక్ సమస్యలపై నిఘా పెంచిన పోలీసులు

69చూసినవారు
కదిరిలో డీఎస్పీ శివ నారాయణ స్వామి ఆదేశాల మేరకు పట్టణ సీఐ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ట్రాఫిక్ సమస్యలపై నిఘా పెంచారు. ఈ మధ్యకాలంలో ట్రాఫిక్ సమస్య పెరుగుతుందని ప్రజల ఫిర్యాదు మేరకు కొన్ని రోజులుగా ట్రాఫిక్పై సంబంధిత అధికారులు శ్రద్ధ చూపుతున్నారు. జాతీయ రహదారిపై గురువారం పోలీసులు వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్