వైసీపీని వీడి 240 కుటుంబాలు టిడిపిలోకి చేరిక

2578చూసినవారు
కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి గ్రామానికి చెందిన 240కుటుంబాలు వైసీపీ పార్టీకి భయపడి బయటకు రాని టీడీపీ పార్టీకి చెందిన కుటుంబాలు కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో శనివారం టిడిపి పార్టీలోకి చేరారు. వారు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి ఉప్పెనలా తరలి రావడంతో పార్టీకి రెట్టింపు ఉత్సాహం వచ్చిందని తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్