రైతుపై ఎలుగుబంటి దాడి - రైతుకు తీవ్ర గాయాలు

6916చూసినవారు
శెట్టూరు మండలం కంబాలపల్లి గ్రామ శివారులో పొలం పనులకు వెళుతున్న హనుమంతరాయుడు అనే రైతుపై ఎలుగుబంటి గురువారం ఉదయం దాడి చేసింది.ఎలుగుబంటి దాడిలో తీవ్రంగా గాయపడిన హనుమంతరాయుడును బంధువులు, గ్రామస్తులు కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎలుగుబంటి దాడుల నుంచి కాపాడాలని గ్రామస్తులు కోరారు.

సంబంధిత పోస్ట్