బ్రిటానియా బిస్కెట్ కంపెనీ రూ.60 వేలు జరిమానా

51చూసినవారు
బ్రిటానియా బిస్కెట్ కంపెనీ రూ.60 వేలు జరిమానా
ప్రముఖ బిస్కెట్ కంపెనీ బ్రిటానియాకు బిగ్ షాక్ తగిలింది. కేరళలోని వరక్కర ప్రాంతానికి చెందిన జార్జ్ థాటిల్ ఓ బేకరీలో డిసెంబర్ 4, 2019న రూ.40 పెట్టి రెండు బిస్కెట్ ప్యాకెట్లను కొనుగోలు చేశాడు. అయితే 300 గ్రాములు ఉండాల్సిన బిస్కెట్ ప్యాకెట్ 248 గ్రాములే ఉంది. దీంతో అతడు త్రిస్సూర్ జిల్లా వినియోగదారుల కోర్టు పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు నాలుగున్నరేళ్ల అనంతరం జార్జ్ థాటిల్‌కు రూ.60 వేలు జరిమానా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్