మున్సిపల్ కార్యాలయంను ముట్టడించిన ఎస్సీ, ఎస్టీ జేఏసీ నాయకులు

550చూసినవారు
తొలగించిన పారిశుద్ధ్య కార్మికులను వెంటనే విధుల్లోకి చేర్చుకోవాలని డిమాండ్ చేస్తూ ఎస్సీ, ఎస్టీ జేఏసీ దళిత, గిరిజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు హరి ఆధ్వర్యంలో సోమవారం కళ్యాణదుర్గం మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ క్రమంలో జేఏసీ నాయకులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. కాసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కమీషనర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు.

సంబంధిత పోస్ట్