కళ్యాణదుర్గంలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు

64చూసినవారు
కళ్యాణదుర్గం పట్టణంలో వినాయక చవితి సందర్భంగా శనివారం పలు కాలనీలలో వినాయక విగ్రహాలను ఏర్పాటు చేశారు. వినాయక విగ్రహాలను దర్శించుకోవడానికి పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి పూజలు నిర్వహించారు. యువత వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. దుర్గంలో ఒకవైపు వర్షం వస్తున్న వినాయక విగ్రహాలను భక్తులు దర్శించుకున్నారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్