దుర్గం మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం

1554చూసినవారు
కళ్యాణదుర్గం పట్టణంలోని 18వ వార్డు కోట వీధి, 19వ వార్డు రాచప్ప కుంట, 20వ వార్డు మేడా వీధి, కటిక వీధుల్లో శనివారం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ఎన్నికలప్రచారం నిర్వహించారు. సురేంద్రబాబుకు కాలనీ వాసులు రోడ్ షోలో పూలవర్షం కురిపించి ఘనస్వాగతం పలికారు. అమిలినేని మాట్లాడుతూ కళ్యాణదుర్గం మున్సిపాలిటీ ఉంది కానీ ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోయిందన్నారు. టిడిపి నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్