అధికారంలోకి వచ్చిన వెంటనే మీ సమస్యలు పరిష్కరిస్తాం: అమిలినేని

2281చూసినవారు
కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబుని కంబదూరు మండలం గూళ్యం దళిత కాలనీ వాసులు కలిశారు. కాలనీకి చెందిన 15 కుటుంబాలు వైసీపీ పార్టీని వీడి సురేంద్ర బాబు సమక్షంలో పార్టీ కండువాలు వేసుకుని తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఈ కార్యక్రమంలో కంబదూరు మండల సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్