గర్భణీలకు ఉచిత అన్నదానం
లేపాక్షి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రతి గురువారం గర్భిణీలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఈ వైద్య పరీక్షలకు విచ్చేసిన గర్భిణీలకు లేపాక్షి ఆలయ కమిటీ చైర్మన్ రమానందన్ దాదాపు 70 మందికి ఉచితoగా పౌష్టికాహారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కేంద్ర డాక్టర్లు, వైద్య సిబ్బంది, గర్భిణీ మహిళలు, చైర్మన్ రమానందన్ గారి మిత్రమండలి పాల్గొన్నారు.