ప్రభుత్వం జీవో పరంగా సుంకం కట్టించుకోవాలి: ఎమ్మెల్యే

81చూసినవారు
ప్రభుత్వం జీవో పరంగా సుంకం కట్టించుకోవాలి: ఎమ్మెల్యే
మడకశిర మండలం కదిరేపల్లి గ్రామంలో కూరగాయల వ్యాపారస్తుల దగ్గర అధికంగా సుంకం వసూలు చేస్తున్నారని శనివారం మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు కి, తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గుండుమల తిప్పేస్వామికి వ్యాపారస్తులు తెలిపారు. వారు ఎంపీడీవో, సచివాలయ సిబ్బంది వారితో మాట్లాడుతూ ప్రభుత్వం జీవో పరంగా ఎంత నిర్ణయించిందో అంతే కట్టించుకోవాలని అధికారులకు ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు, గుండుమల తిప్పేస్వామి తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్