మొక్కలు నాటిన మడకశిర ఎమ్మెల్యే

71చూసినవారు
మొక్కలు నాటిన మడకశిర ఎమ్మెల్యే
ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మడకశిర మండలం కదిరేపల్లి, మరియు మెళవాయి, లో మొక్కలు నాటి లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గుండుమల తిప్పేస్వామి. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ , కూటమి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్