కాశ్మీర్ లో మిత్రులతో కలిసి ఆటవిడుపులో రఘువీరారెడ్డి

77చూసినవారు
శ్రీసత్యసాయి మడకశిర పట్టణానికి చెందిన సీడబ్ల్యూసీ మెంబర్, మాజీ మంత్రి రఘువీరారెడ్డి గురువారం కాశ్మీర్ లొ మిత్రులతో సరదాగా గడిపారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజీగా గడిపిన రఘువీరా ప్రస్తుతం తన మిత్రులతో కలిసి సంతోషంగా సమయాన్ని గడుపుతున్నారు.

సంబంధిత పోస్ట్