రఘువీర ఆధ్వర్యంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు

561చూసినవారు
శ్రీసత్య సాయి జిల్లా మడకశిర పట్టణంలో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద 75వ జయంతి వేడుకలను సోమవారం సి డబ్ల్యూ సి మెంబర్ రఘువీరా రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా సిడబ్ల్యుసి మెంబర్ రఘువీరారెడ్డి వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి వృద్ధులకు బెడ్ సీట్లు పంపిణీ చేశారు. దేశంలోనే రాజశేఖర్ రెడ్డి గొప్ప పరిపాలన అందించారని రఘువీరా రెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్