ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

77చూసినవారు
ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
పరిగి మండలంలోని ఊటుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2004-2005 సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వారికి విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను వారు సత్కరించారు. అనంతరం అలనాటి విషయాలను గుర్తించుకుని ఆనందంగా గడిపారు.

సంబంధిత పోస్ట్