గోరంట్ల పట్టణంలో భారీ వర్షం

1059చూసినవారు
శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో మంగళవారం సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. రైతులు ముందస్తుగా పొలం దున్నడానికి ఈ వర్షాలు ఎంతగానో ఉపయోగపడతాయని దీనికి తోడు రుతుపవనాలు కూడా తోడైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు తమ పొలాలను దున్ని వేరుశనగ విత్తనం వేయడానికి సిద్ధం చేసుకుంటామని అనుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్