వైసిపి నుండి టీడీపీలోకి చేరికలు

567చూసినవారు
వైసిపి నుండి టీడీపీలోకి చేరికలు
శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ మండలం గుట్టూరు గ్రామంలో శనివారం మాజీ సర్పంచ్ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో 12 కుటుంబాలు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ సమక్షంలో వైసిపి నుండి టీడీపీలోకి చేరారు. అదేవిధంగా పరిగి మండలం ముళ్ల మోతుకపల్లి సీనియర్ నాయకులు గోపాల్ రెడ్డి, ఎస్. ఎన్ గోవిందా రెడ్డి ఆధ్వర్యంలో 30 కుటుంబాలు, గోరంట్ల మండలం కొండాపురం పంచాయతీ టీడీపీ నాయకులు ఆధ్వర్యంలో 15 వైసిపి కుటుంబాలు టీడీపీ లోకి చేరారు.

సంబంధిత పోస్ట్