కర్ణాటక మద్యం అమ్ముతున్న వ్యక్తి అరెస్టు

2478చూసినవారు
కర్ణాటక మద్యం అమ్ముతున్న వ్యక్తి అరెస్టు
సోమందేపల్లి మండల కేంద్రంలో వెంకటరమణ ఎన్ని చర్యలు చేపట్టినా ఆగకుండా అక్రమ మద్యం అమ్ముతూనే ఉన్నారు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా ఎస్సై తన కర్తవ్యం తను నిర్వర్తిస్తూనే ఈరోజు కూడా సోమందేపల్లి లో వాల్మీకి సర్కిల్ నందు కర్ణాటక మద్యం అమ్ముతున్న ఆనంద్ నాయక్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద 19 కర్ణాటక మద్యం పాకెట్స్ సీజ్ చేసి అరెస్ట్ చేసి కేస్ నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్