లాభసాటి వ్యవసాయానికి బాటలు వేద్దాం: మంత్రి

74చూసినవారు
లాభసాటి వ్యవసాయానికి బాటలు వేద్దాం: మంత్రి
రైతన్నలకు లాభసాటి వ్యవసాయం చేసేందుకు బాటలు వేద్దామని మంత్రి సవితమ్మ పేర్కొన్నారు. బుధవారం రిగి మండలం విట్టాపల్లి గ్రామ సమీపంలో పాలం పిలుస్తోంది కార్యక్రమంను నిర్వహించడం జరిగింది. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం అందించే వ్యవసాయ పథకాలు రైతులకు ఆధునిక వ్యవసాయ సాంకేతిక సమాచార పరిజ్ఞానాన్ని రైతులందరికీ చేరేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయఅధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్