హిందీ దివస్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి

54చూసినవారు
హిందీ దివస్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి
శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో శుక్రవారం హిందీ దివస్ కార్య నిర్వాహక కమిటీ కన్వీనర్ జాబిలి చాంద్ బాషా ఆధ్వర్యంలో జరిగిన హిందీ దివస్ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ పాల్గొన్నారు. ఈ సందర్బంగా సమావేశంలో మంత్రి సవిత మాట్లాడారు. అనంతరం హిందీ పండితులకు మెమోంటోలు అందచేసిన మంత్రి అందజేశారు. కార్యక్రమంలో హిందీ ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్