పెనుకొండ: గార్మెంట్ ప్రతినిధులతో చర్చించిన మంత్రి

67చూసినవారు
పెనుకొండ: గార్మెంట్ ప్రతినిధులతో చర్చించిన మంత్రి
శ్రీ సత్యసాయిజిల్లా పెనుకొండ పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం గార్మెంట్ ప్రతినిధులతో రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి సవితమ్మ చర్చించారు. ఈ సందర్భంగా మహిళలకు ఉపాధి కల్పించాలని ఉద్దేశంతో పెనుకొండ చుట్టుపక్కల ప్రాంతంలో గార్మెంట్ పరిశ్రమను స్థాపించడానికి మంత్రి సవితమ్మ సంప్రదింపులు జరిపారు. కార్యక్రమంలో గార్మెంట్ ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్