నేడు పెనుకొండ కు రానున్న మంత్రి ఉషశ్రీ చరణ్

5109చూసినవారు
నేడు పెనుకొండ కు రానున్న మంత్రి ఉషశ్రీ చరణ్
పెనుకొండ నియోజకవర్గం వైసిపి సమన్వయ కర్త, రాష్ట్ర మంత్రి ఉషశ్రీ చరణ్ శనివారం పెనుకొండ కు రానున్నారు. ఈ సందర్బంగా కియా వద్ద పార్టీ శ్రేణులు భారీ స్వాగతం పలకనున్నారు. అనంతరం గేట్ ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. అక్కడి నుండి వై ఎస్ ఆర్ విగ్రహం వరకు ర్యాలీ వెళ్లి వైఎస్ ఆర్, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి, దర్గా కు వెళ్లనున్నారు. మార్కెట్ యార్డ్ నందు పార్టీ శ్రేణులతో సమావేశం అవుతారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్