సోమందేపల్లి: సొంతనిధులతో పందిపర్తి చెరువుకట్ట మరమ్మత్తు పనులు

57చూసినవారు
సోమందేపల్లి మండలం పందిపర్తి గ్రామంలో రాత్రి కురిసిన వర్షాలకు చెరువు కట్ట దెబ్బతింది. మంగళవారం విషయం తెలుసుకున్న స్టానిక టీడీపీ నాయకుడు శ్రీనివాసరెడ్డి తన సొంత నిధులతో చెరువు కట్ట మరమ్మత్తు పనులు చేయిస్తున్నారు. జేసీబీతో చెరువు కట్ట మరమ్మత్తు పనులు చేపట్టారు. చెరువులో కంప చెట్లు ఎపుగా పెరుగుపోయాయి. సంబంధిత ఇరిగేషన్ అధికారులు స్పందించి చెరువులను బాగు చేయాల్సిన అవసరం వుందని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్