ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి

78చూసినవారు
ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి
ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండల కేంద్రంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ ఆదివారం పర్యటించారు. ఈ సందర్బంగా ఎన్డీఏ ప్రభుత్వం 100 రోజుల్లో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్