పుట్టపర్తి: రాష్ట్ర స్థాయి పోటీలకు విద్యార్థులు ఎంపిక

75చూసినవారు
పుట్టపర్తి: రాష్ట్ర స్థాయి పోటీలకు విద్యార్థులు ఎంపిక
పుట్టపర్తి మండలంలోని జగరాజు పల్లి ఆదర్శ పాఠశాలకు చెందిన విద్యార్థులు అండర్- 14 విభాగంలో హ్యాండ్ బాల్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు ఆదివారం ప్రిన్సిపల్ రమేష్ బాబు, పిడి అజీమ్ బాష తెలిపారు. అనంతపురం జిల్లా స్థాయి పోటీలలో ప్రతిభ కనపరచిన ఓంశ్రీ, ఫర్హాన్ అనే విద్యార్థులు ఎంపికయ్యారన్నారు.

సంబంధిత పోస్ట్