అనారోగ్యంతో ఓడి చెరువు వీఆర్ ఓ మృతి

2212చూసినవారు
అనారోగ్యంతో ఓడి చెరువు వీఆర్ ఓ మృతి
ఓబులదేవర చెరువు -2లో విఆర్ఓగా పనిచేస్తున్న తలారి శివప్ప అనారోగ్యంతో మృతి చెందారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ స్వగ్రామమైన ఓబులదేవరచెరువు మండలం తంగేడుకుంటలో బుధవారం మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. వీఆర్వో మృతి పట్ల తాసిల్దార్ ఖాజాబీ, డిప్యూటీ తాసిల్దార్ జాకీర్, తోటి విఆర్వోలు సంతాపం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్