సామాజిక మద్యమాలలో చురుగ్గా వివిధ రాజకీయ పోస్టులు పెడుతున్న 13 మందికి నోటీసులు జారీ చేసినట్లు అమడుగూరు మండల ఎస్సై మక్బూల్ బాషా సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎవరు ఎటువంటి రాజకీయ పోస్టులు పెట్టకూడదని సూచించారు. శనివారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 13 మందికి నోటీసులు అందజేసినట్లు పేర్కొన్నారు.