వరదబాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన సత్యసాయి ట్రస్ట్

69చూసినవారు
విజయవాడలోని 7000 మంది వరద బాధితులకు శ్రీ సత్య సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. బుధవారం సత్యసాయి ట్రస్ట్ సభ్యులు రత్నాకర్ ఆధ్వర్యంలో విజయవాడ న్యూ రాజీవ్ నగర్, రాజరాజేశ్వరి పేట, శాంతినగర్ ప్రాంతాలలో పర్యటించిన ట్రస్టు సభ్యులు స్థానిక మంత్రులతో కలిసి బాధితులకు సరుకులు అందజేశారు.

సంబంధిత పోస్ట్