స్కాలర్షిప్ అనుసంధానం చేసుకోండి: డిఇఓ

55చూసినవారు
స్కాలర్షిప్ అనుసంధానం చేసుకోండి: డిఇఓ
నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ కు 2020 -2021 2022- 23 విద్యా సంవత్సరంలో ఎంపికైన విద్యార్థులు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ లో రెన్యువల్ చేసుకోవాలని శుక్రవారం శ్రీసత్యసాయి జిల్లా డీఈఓ మీనాక్షి తెలిపారు. ఆయా సంవత్సరాలలో 9, 10, 11, 12 వ తరగతిలో చదివిన విద్యార్థులు రెన్యువల్ చేసుకున్నప్పటికీ స్కాలర్షిప్ అందకపోతే ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్