పారిశుద్ధ కార్మికుల కోసం స్వచ్ఛత హి సేవా ఉచిత ఆరోగ్య శిబిరం

65చూసినవారు
పుట్టపర్తి మున్సిపాలిటి పరిధిలో జనకి రామ్మయ్య కళ్యాణ మంటపంలో సోమవారం వైద్య శిబిరంలో ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లెసింధూర రెడ్డి హాజరయ్యారు. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని పారిశుధ్య సిబ్బందికి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా వారికి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి తగినమెడిసిన్ ఇవ్వడం కోసం హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్