పుట్టపర్తి: వ్యవసాయ అధికారితో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్

81చూసినవారు
పుట్టపర్తి: వ్యవసాయ అధికారితో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్
శ్రీ సత్య సాయి జిల్లాలో మండలాల వారీగా లోటు వర్షపాతం నమోదైన కారణంగా పూర్తిగా పంటలు వేసుకోలేకపోయిన మండలాల నుంచి ప్రతిపాదనలు సమర్పించాలని రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జిల్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్, జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ వ్యవసాయ అధికారి సుబ్బారావుతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్ష నిర్వహించారు.

సంబంధిత పోస్ట్