నోటీసులతో ఉద్యమాలని ఆపలేరు: ఏ ఐ వై ఎఫ్

81చూసినవారు
రాప్తాడులో ఈనెల 18వ తేదీన జరగనున్న సిద్ధం సభను అడ్డుకుంటామని తెలిపిన ఏఐవైఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కోట్రేస్ కి శుక్రవారం సాయంత్రం రాయదుర్గం పట్టణంలోని గవర్నమెంట్ హై స్కూల్ సమీపాన పోలీసులు ముందస్తు నోటీసులు అందించారు. పోలీసుల తీరుపై కోట్రేష్ అసహనం వ్యక్తం చేశాడు. నోటీసులతో ఉద్యమాలను అడ్డుకోలేరని పేర్కొన్నారు. రాష్ట్రప్రభుత్వం నిరుద్యోగులకు అన్యాయం చేసిందన్నారు. సిద్ధం సభను అడ్డుకుంటామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్