ప్రతి పని నాణ్యతగా, నిర్దిష్ట గడువులోగా జరగాలి: ఎమ్మెల్యే

69చూసినవారు
ప్రతి పని నాణ్యతగా, నిర్దిష్ట గడువులోగా జరగాలి: ఎమ్మెల్యే
రాప్తాడు నియోజకవర్గంలో జరిగే ప్రతి పని నాణ్యతగా ఉండాలని, అలాగే నిర్దిష్ట గడువు లోగా జరిగేలా చర్యలు తీసుకుంటామని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. శనివారం అనంతపురం క్యాంపు కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని కన్వీనర్లు, క్లస్టర్ ఇంఛార్జ్ లు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్