పింఛన్ పెంపు 5. 60 లక్షల మందికి లబ్ధి

60చూసినవారు
పింఛన్ పెంపు 5. 60 లక్షల మందికి లబ్ధి
జులై 1 నుంచే పింఛన్ పెంపును అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించింది. జులై 1న ఇచ్చే రూ. 4 వేలు, ఏప్రిల్ నుంచి 3 నెలలకు రూ. వెయ్యి చొప్పున కలిపి లబ్ధిదారులకు అందజేయనుంది. ఈ లెక్కన అవ్వతాతలకు జులై 1న ₹7 వేల పింఛన్ అందనుంది. ఈ పెంపుతో అనంతపురం జిల్లాలో సుమారు 2. 80 లక్షలు, సత్యసాయి జిల్లాలో 2. 72 లక్షల మంది లబ్ధి పొందనున్నారు.

సంబంధిత పోస్ట్