ఎమ్మెల్యే పర్యటనపై సమావేశం

66చూసినవారు
ఎమ్మెల్యే పర్యటనపై సమావేశం
సికేపల్లి మండలంలో ఎమ్మెల్యే పరిటాల సునీత బుధవారం పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లపై టిడిపి సీనియర్ నాయకుడు నారాయణ చౌదరి, మండల కన్వీనర్ ముత్యాల రెడ్డి, మాజీ ఎంపీపీ అమరేంద్ర, మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో చర్చించారు. ప్యాదిండి, ఎన్ఎస్ గేట్, సికేపల్లి హరియాన్ చెరువు గ్రామాలలో సిసి దారుల నిర్మాణానికి భూమి పూజ చేస్తారన్నారు. సికేపల్లిలో నిర్వహించే ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. నాయకులు, కార్యకర్తలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్