రాప్తాడు: శ్రీయల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే

82చూసినవారు
రాప్తాడు: శ్రీయల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే
రామగిరి మండలం వెంకటాపురంలో దసరా శరన్నవరాత్రి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. వెంకటాపురంలో వెలసిన శ్రీ యల్లమ్మ అమ్మవారు నాల్గో రోజు అన్నపూర్ణేశ్వరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత కుటుంబ సభ్యులతో కలసి శ్రీయల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు.

సంబంధిత పోస్ట్