గెలుపు మనదే.. ప్రశాంతంగా ఉండండి: పరిటాల సునీత

62చూసినవారు
గెలుపు మనదే.. ప్రశాంతంగా ఉండండి: పరిటాల సునీత
గెలుపు మనదేనని, ప్రశాంతంగా ఉండాలని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. శుక్రవారం రామగిరి, కనగానపల్లి మండలాలకు చెందిన పలువురు టీడీపీ నాయకులు ఆమెను కలిశారు. ఆయా గ్రామాల్లో పోలింగ్ నమోదు వివరాలను అడిగి తెలుసుకున్నారు. అన్ని మండలాల్లో టీడీపీకి అనుకూలంగా ఓట్లు పడ్డాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. అనంతరం కార్యకర్తల కుటుంబాల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్