రాయదుర్గం పురపాలక సంఘం పరిధిలో గల పింఛన్ లబ్ధిదారులు మే నెల సంబంధించి పించను తమ బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ కిషోర్ ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఆరోగ్య సమస్యతో బాధపడే వారికి బ్యాంకు ఖాతాలకు అనుసంధానం కాని వారికి మూడవ తేదీ నుంచి ఇంటి వద్దకే సచివాలయం సిబ్బంది అందజేయడం జరుగుతుంది అని తెలియజేశారు. సచివాలయానికి ఎవరు వెళ్ళవ ద్దని తెలియజేశారు.