కేటీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా యోగా వేడుకలు

68చూసినవారు
కేటీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా యోగా వేడుకలు
రాయదుర్గం స్థానిక కే. టీ. ఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం కళాశాల జాతీయ సేవావిభాగం, వ్యాయామ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించాడు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభా కార్యక్రమంలో కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రపంచానికి యోగాను అందించిన గొప్పగౌరవం భారతదేశానికి దక్కిందనీ, యోగా అనేది శారీరిక మానసిక ఆరోగ్యానికి చాలా అవసరమని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్