మత ప్రచారం చేయడంపై విహెచ్పి ఆగ్రహం

61చూసినవారు
రాయదుర్గం లో శాంతీనగర్ ఏరియా బళ్లారి రోడ్డులో అయ్యప్పస్వామి గుడికి వెళ్లే దారిలో పురపాలక సంఘం ద్వారా ఇంటి నిర్మాణానికని అనుమతులు తీసుకొని చర్చి నిర్మాణం చేసి, అనధికారికంగా చర్చిని నడపడం ఏంటంటూ విశ్వహిందూ పరిషత్ అధ్యక్షులు దేవరెడ్లపల్లి రాజేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన అక్రమంగా నిర్మించిన చర్చిని పరిశీలించారు. ఆదివారం కర్ణాటక నుండి ప్రజలను రప్పించి మరి మత ప్రచారం చేస్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్