రాయదుర్గం లో చంద్రబాబు నాయుడు పర్యటన ను జయప్రదం చేయండి

2954చూసినవారు
రాయదుర్గం నియోజకవర్గంలో ఈ నెల 19వ తేదీ అనగా శుక్రవారం టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నట్లు మాజీ మంత్రి, టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కాలవ శ్రీనివాసులు గురువారం మీడియాకి వీడియో ప్రకటన విడుదల చేశారు. కనేకల్ మండలంలో శుక్రవారం సాయంత్రం 4: 30 గంటల సమయంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారని తెలిపారు. టిడిపి నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులు, ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్