ఆయతపల్లి గ్రామంలో మెట్టు సుడిగాలి పర్యటన

1574చూసినవారు
రాయదుర్గం మండల పరిధిలోని ఆయతపల్లి గ్రామంలో సోమవారం వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి సుడిగాలి పర్యటనలు పట్టారు. ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న తరుణంలో గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు. పేదలకు మరింత మంచి జరగాలంటే జగన్ మోహన్ రెడ్డి మరోసారి సీఎం కావాలన్నారు. రాయదుర్గం అభివృద్ధి కోసం తనకు అఖండ విజయాన్ని అందించారని కోరారు. వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్