డిగ్రీ అడ్మిషన్లకు రిజిస్ట్రేషన్ చేసుకోండి

81చూసినవారు
డిగ్రీ అడ్మిషన్లకు రిజిస్ట్రేషన్ చేసుకోండి
రాయదుర్గంలో ఇంటర్ పూర్తయిన విద్యార్థులు డిగ్రీలో అడ్మిషన్ పొందేందుకు ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని రాయదుర్గం పట్టణంలోని కేటీఎస్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రఘురామ మూర్తి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాలలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్