శిథిలావస్థకు చేరుకున్న బ్రిడ్జి మరమ్మత్తుల పనులు చేపట్టాలి

63చూసినవారు
రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా శిథిలావస్థకు చేరుకున్న బ్రిడ్జి మరమ్మత్తుల పనులను తక్షణమే ప్రారంభించాలని సిపిఐ తాలూకా కార్యదర్శి నాగార్జున డిమాండ్ చేశారు. ఆదివారం సిపిఐ ఏపీ రైతు సంఘం నాయకులతో కలిసి శిథిలావస్థకు చేరుకున్న బ్రిడ్జిలను, భారీ వర్షాలకు కోతకు గురి అయిన సొల్లాపురం పెనుకులపాడు మధ్య చెరువు వంక వద్ద పరిస్థితులను పరిశీలించారు. గత పాలకులు సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహించారన్నారు.

సంబంధిత పోస్ట్