నార్పల మండలంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం

65చూసినవారు
నార్పల మండలంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం
నార్పల మండలంలో వ్యవసాయ అధికారులు పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని చేపట్టారు. మండల పరిధిలోని బొందలవాడ, పప్పురు గ్రామాలలో వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంటలను పరిశీలించారు. అరటి, చీని పంటలలో సస్యరక్షణ ఏ విధంగా చేయాలో అవగాహన కల్పించారు. చీని పంటలో బిందె రాలుట నివారణ కోసం పలు సూచనలు సలహాలు సైతం అందించారు. కార్యక్రమంలో రెడ్డిపల్లి శాస్త్రవేత్తలు మాధవి తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్