పుట్లూరులో విజన్ - 2029 ప్లాన్ పై సమీక్ష సమావేశం

80చూసినవారు
పుట్లూరులో విజన్ - 2029 ప్లాన్ పై సమీక్ష సమావేశం
పుట్లూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం మండల అధికారులు విజన్- 2029 ప్లాన్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎంపీడీవో యోగానందరెడ్డి మాట్లాడుతూ. వచ్చే ఐదేళ్ల కాలంలో చేపట్టబోయే ప్లాన్ గురించి శాఖల వారీగా అధికారులతో సమీక్షించారు. ఈ కార్య క్రమంలో తహసీల్దార్ శేషారెడ్డి, ఎంఈవో శ్రీదేవి, ఈవోఆర్డీ ఆనంద్ ప్రసాద్, ఆర్డబ్ల్యూస్ జేఈ రామలింగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్